విలువలు నశించిపోతూ, నిజాయితీ కృశించిపోతూ డబ్బుకు, సంపదకూ తప్ప, మానవీయ విలువలకు చోటు లేకుండాపోతున్న ఈ తరుణంలో జ్ఞానపథానికి దారులు వేసే భారతీయ జానపద కథాప్రతిబింబాలు డా. దేవరాజు మహారాజు ఈ సంపుటిలో అందిస్తున్నారు. ఇవి ఈ తరం బాలబాలికలకు, యువకులకు సరైన దిశానిర్దేశం చేయగలవన్న ప్రగాఢవిశ్వాసంతో ‘ఎమెస్కో’ వీటిని వెలువరిస్తోంది.